Remedy for Anemia || Raktha heenatha

                    రక్తహీనత ఎనీమియా

రక్తం తక్కువ గా ఉన్నవారికి అద్భుతమైన రెమెడీ.

ఇది రోజు త్రాగితే మనశరీరానికి ఎంత రక్తం అవసరమో అంత రక్తాన్ని సమకూరుస్తుంది, రక్తాన్ని శుద్ధి  చేస్తుంది.

ఎలా తాయారు చేసుకోవాలో చూద్దాం.


కావలసిన పదార్ధాలు:

పాలు                                      టీ గ్లాసు మోతాదు 

నల్ల ఎండు ద్రాక్ష                  10

పటికబెల్లం                           తీపికి సరిపడినంత.



తయారీ విధానం:

 చేసి ఒక గిన్నె పెట్టి , ఆ టీ గ్లాసు పాలు పోసి, 10 నల్ల ఎండుద్రాక్ష ని తుంచి ఆ పాలల్లో వెయ్యాలి , 2 నుంచి 3 నిమిషాలపాటు మరిగించాలి. మరిగిన తర్వాత మీకు ఎంత తీపి కావాలో అంత పటికబెల్లం వేసి స్టవ్ ఆఫ్  చేసెయ్యాలి, ఆ పాతిక బెల్లం కరిగేవరకు నిదానం గా కలుపుకోవాలి.  పటికబెల్లం కరిగిపోయాక ఒక గ్లాస్లో పోసుకోవాలి.

ఆ ద్రాక్ష తింటూ, పాలు త్రాగాలి . పొద్దున్నే పరగడుపున త్రాగాలి. త్రాగిన తరువాత  ఒక గంటవరకు ఏమి తినకూడదు. ఇలా 40 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.



సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.

No comments:

Post a Comment