రక్తహీనత ఎనీమియా
రక్తం తక్కువ గా ఉన్నవారికి అద్భుతమైన రెమెడీ.
ఇది రోజు త్రాగితే మనశరీరానికి ఎంత రక్తం అవసరమో అంత రక్తాన్ని సమకూరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
ఎలా తాయారు చేసుకోవాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:
పాలు టీ గ్లాసు మోతాదు
నల్ల ఎండు ద్రాక్ష 10
పటికబెల్లం తీపికి సరిపడినంత.
తయారీ విధానం:
చేసి ఒక గిన్నె పెట్టి , ఆ టీ గ్లాసు పాలు పోసి, 10 నల్ల ఎండుద్రాక్ష ని తుంచి ఆ పాలల్లో వెయ్యాలి , 2 నుంచి 3 నిమిషాలపాటు మరిగించాలి. మరిగిన తర్వాత మీకు ఎంత తీపి కావాలో అంత పటికబెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసెయ్యాలి, ఆ పాతిక బెల్లం కరిగేవరకు నిదానం గా కలుపుకోవాలి. పటికబెల్లం కరిగిపోయాక ఒక గ్లాస్లో పోసుకోవాలి.
ఆ ద్రాక్ష తింటూ, పాలు త్రాగాలి . పొద్దున్నే పరగడుపున త్రాగాలి. త్రాగిన తరువాత ఒక గంటవరకు ఏమి తినకూడదు. ఇలా 40 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
సందేహాలు ఏమైనా ఉంటె కామెంట్ చెయ్యండి.
No comments:
Post a Comment